హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కి,విడుదలకు సిద్దమైన తాజా చిత్రం 'రేసుగుర్రం'. శ్రుతిహాసన్ హీరోయిన్. సురేందర్రెడ్డి దర్శకుడు. ఏప్రియల్ 11 న అంటే రేపు ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ చిత్రానికి తమన్ స్వరాలందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1050 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. ఏరియావైజ్ గా ఎన్ని థియోటర్స్ లో విడుదల అవుతోందనే వివరాలు.
వైజాగ్ : 81
తూర్పు గోదావరి: 60
పశ్చిమ గోదావరి: 55
కృష్ణా : 60+
గుంటూరు : 60
నెల్లూరు : 35
మొత్తం ఆంధ్రా: 350+
సీడెడ్: 115+
నైజాం: 215+
టోటల్ నైజాం/ ఎపి : 700
కర్ణాటక: 100+
తమిళనాడు : 40
ముంబైయి: 60
ఇడియాలో మిగిలిన ప్రాంతాలు : 40+
ఇండియాలో మొత్తం : 950
స్క్రీన్స్ USA : 70
మిగిలిన ఓవర్ సీస్: 30
మొత్తం ప్రపంచవ్యాప్తంగా: 1050
స్క్రీన్స్ కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్. నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్బుక్, ట్విట్టర్ ల ద్వారా మరిన్ని అప్డేట్స్.
English Summary
Allu Arjun-Shruti Haasan's "Race Gurram" is all set to have a huge release on 11 April. The film reportedly will be releasing in 1,050 screens on Friday. Advance bookings for the film have started and there is a huge demand among fans to buy the tickets.
No comments:
Post a Comment
Thanks for your Comment